Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో దాయాది దేశానికి చెత్త రికార్డ్

సెల్వి
శనివారం, 15 జూన్ 2024 (09:09 IST)
ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో దాయాది దేశం నిష్క్రమించింది. సూపర్-8 దశ నుంచి జట్టు నిష్క్రమించింది. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో అమెరికా- ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. 
 
యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పర్యవసానంగా 5 పాయింట్లలో యూఎస్ఏ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించింది. 
 
జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. కాగా ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో యూఎస్ఏ-ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. సూపర్-8 దశలో టీమిండియా గ్రూప్-1లో ఉంటుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లతో పాటు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌‌ జట్లలో ఒక దానితో తలపడాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసెంబ్లీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇవ్వండి

దేశంలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు...

స్విగ్గీలో ఆర్డర్ చేస్తే... చికెన్ బిర్యానీతో పురుగులు వచ్చాయ్

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డాక్టర్ పెమ్మసాని రత్న

తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటేనే జగన్‌కు 986 మందితో సెక్యూరిటీనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

19వ సెంచరీ నేపథ్యంతో సినిమా కోసం విజయ్ దేవరకొండ కాస్టింగ్ కాల్ ప్రకటన

నేడు ముంబైకి బయలుదేరిన భారతీయుడు 2 టీం

విజయ్ - త్రిషల మధ్య సీక్రెట్ అఫైర్? కోడై కూస్తున్న కోలీవుడ్!!

తర్వాతి కథనం
Show comments