Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఆరేళ్లకు ఢోకా లేదు.. కోహ్లీ సేన ఉతికేయడం ఖాయం.. కుంబ్లే

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (13:25 IST)
ప్రపంచ క్రికెట్ రంగంలో వచ్చే ఆరేళ్లకు విరాట్ కోహ్లీ సేన ఆధిత్యం చెలాయిస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.


దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ సేనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. మాజీ కెప్టెన్ కుంబ్లే స్పందించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాను కొనియాడాడు. 
 
ఆసీస్ గడ్డపై టీమిండియా నెగ్గుతుందని ముందుగానే భావించాం. గణాంకాల మేర 2-1 తేడాతో కోహ్లీసేన సిరీస్‌ను నెగ్గింది. ఇందుకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా క్రికెటర్లు రాణించడమే కారణం.

ప్రస్తుతానికి మన టీమిండియా వచ్చే ఆరేళ్లకు ప్రపంచ క్రికెట్‌లో భారీ ఆధిక్యాన్ని కలిగివుంటుందని.. యంగ్ క్రికెటర్లు కూడా భారత జట్టులో భాగం అవుతారని కుంబ్లే వ్యాఖ్యానించాడు. తద్వారా భారత జట్టుకు మరింత బలం చేకూరుతుందని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments