Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానికి సచిన్ అరుదైన జెర్సీ గిఫ్ట్.. టీషర్ట్ వెనుక "నమో" అని..

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:29 IST)
Modi
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన బహుమతిని అందేజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 
 
ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షాతో పాటు లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్ అరుదైన బహుమతిని అందజేశారు. భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని మోడీకి మాస్టర్ గిఫ్ట్​గా ఇచ్చారు. 
 
ఈ టీషర్ట్ వెనుక "నమో" అని రాసి ఉండటం విశేషం. సచిన్​తో పాటు జై షా, రోజర్ బిన్నీ కూడా ప్రధానికి బహుమతి అందజేశారు. సంతకాలతో కూడిన ఒక స్పెషల్ బ్యాట్​ను మోడీకి ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పతాగి భీమవరం రోడ్డుపై అడ్డంగా పడుకున్న యువతి (video)

శరవేగంగా వ్యాపిస్తున్న ఎన్‌బి.1.8.1 కరోనా వేరియంట్

23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై తండ్రీకొడుకుల అత్యాచారం.. గర్భం దాల్చడంతో?

Rainfall: తెలంగాణలో కుండపోత వర్షాలు.. జనగాంలో అత్యధిక వర్షపాతం నమోదు

Kamal Haasan: డీఎంకే పొత్తుతో రాజ్యసభకు కమల్.. మైలురాయిగా రాజకీయ జర్నీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో నా చిత్రం ఉంటుంది, ఇప్పుడు మంచి కామెడీ లేదనే బాధ వుంది: డా. రాజేంద్ర ప్రసాద్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments