Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి: డమరుకం ఆకారంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (11:15 IST)
stadium
వారణాసిలోని గంజారిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుతోంది. ఈ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్వి జై షా హాజరవుతారు. 
 
శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ వారణాసి చేరుకుంటారు. కొత్తగా నిర్మించిన 16 అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నోలో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇది మూడోది కానుంది. 
 
ఇకపోతే ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టేడియంపైకప్పు అర్ధ చంద్రాకారంలో, ఫ్లడ్‌లైట్లు త్రిశూలం, కొన్ని నమూనాలను బిల్వ పత్రాలను పోలి వుండేలా నిర్మిస్తారు. అలాగే, ఓ నిర్మాణాన్ని డమరుకం ఆకారంలో నిర్మించనున్నారు. మొత్తంగా ఈ స్టేడియం కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబిస్తుంది. డిసెంబరు 2025 నాటికి పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా మళ్లీ వస్తుంది.. ఒక్కొక్కడినీ గుడ్డలూడదీసి నిలబెడతాం : ఖాకీలకు వైకాపా నేత వార్నింగ్!!

Rajasthan: టీచర్‌తో రాసలీలల్లో మునిగిపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. వర్మ

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

తర్వాతి కథనం
Show comments