Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 రోజుల్లో వన్డే ప్రపంచకప్- తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రోఫీ

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (12:25 IST)
ICC Trpophy
అక్టోబరు 5న భారత్‌లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని దేశాల్లో జర్నీ చేస్తోంది.

తాజాగా ఈ ట్రోఫీ తాజ్ మహల్‌కు చేరుకుంది. తాజాగా ప్రపంచ కప్ ట్రోఫీని తాజ్ మహల్ చిత్రంతో  చూపించారు. ఈ ప్రత్యేక ట్రోఫీ యాత్ర జూన్ 27న భారతదేశంలో ప్రారంభమైంది. 
 
అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత, ప్రస్తుతం ఆగ్రాలో ఉంది. ఈ ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న 18 ఇతర దేశాలను సందర్శిస్తుంది. ఇది సెప్టెంబర్ 4న భారత్‌కు తిరిగి వస్తుంది.

కేవలం 50 రోజుల్లో భారత్‌లో భారీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానం : ఏపీ మంత్రి నారా లోకేశ్

తిరుమలకు జగన్.. షరతులు విధించిన ఆర్ఆర్ఆర్.. ఏం చెప్పారంటే...?

ప్రధాని మోడీ ఆవిష్కరించి పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ల ఫీచర్లేంటి?

సీనియర్లంటే ఆయనకు లెక్కలేదు.. పదవులు కాదు.. విలువలు ముఖ్యం : బాలినేని (Video)

భార్య బికినీ ధరించేందుకు ఏకంగా దీవినే కొనుగోలు చేసిన భర్త...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు విలన్లుగా మారనున్న కరీనా, సైఫ్ అలీఖాన్..?!

డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం.. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ అభిషేక్ అరెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

తర్వాతి కథనం