Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 రోజుల్లో వన్డే ప్రపంచకప్- తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రోఫీ

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (12:25 IST)
ICC Trpophy
అక్టోబరు 5న భారత్‌లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని దేశాల్లో జర్నీ చేస్తోంది.

తాజాగా ఈ ట్రోఫీ తాజ్ మహల్‌కు చేరుకుంది. తాజాగా ప్రపంచ కప్ ట్రోఫీని తాజ్ మహల్ చిత్రంతో  చూపించారు. ఈ ప్రత్యేక ట్రోఫీ యాత్ర జూన్ 27న భారతదేశంలో ప్రారంభమైంది. 
 
అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత, ప్రస్తుతం ఆగ్రాలో ఉంది. ఈ ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న 18 ఇతర దేశాలను సందర్శిస్తుంది. ఇది సెప్టెంబర్ 4న భారత్‌కు తిరిగి వస్తుంది.

కేవలం 50 రోజుల్లో భారత్‌లో భారీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం