Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 రోజుల్లో వన్డే ప్రపంచకప్- తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రోఫీ

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (12:25 IST)
ICC Trpophy
అక్టోబరు 5న భారత్‌లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని దేశాల్లో జర్నీ చేస్తోంది.

తాజాగా ఈ ట్రోఫీ తాజ్ మహల్‌కు చేరుకుంది. తాజాగా ప్రపంచ కప్ ట్రోఫీని తాజ్ మహల్ చిత్రంతో  చూపించారు. ఈ ప్రత్యేక ట్రోఫీ యాత్ర జూన్ 27న భారతదేశంలో ప్రారంభమైంది. 
 
అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత, ప్రస్తుతం ఆగ్రాలో ఉంది. ఈ ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న 18 ఇతర దేశాలను సందర్శిస్తుంది. ఇది సెప్టెంబర్ 4న భారత్‌కు తిరిగి వస్తుంది.

కేవలం 50 రోజుల్లో భారత్‌లో భారీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

తర్వాతి కథనం