Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ థర్డ్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్స్

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:37 IST)
సిడ్నీలో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులుచేసింది. ఫలితంగా భారత్ విజయం సాధించాలంటే 187 రన్స్ చేయాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ వాడా, మ్యాక్స్‌వెల్‌లు రాణించిన విషయం తెల్సిందే. 
 
వాడా 53 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంత్రం 80 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా, స్మిత్ 24, హెన్రిక్యూ 5, షార్ట్ 7, సామ్స్ 4 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 12 రన్స్ వచ్చాయి. ఫలితంగా 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, నటరాజన్, చావల్, ఠాకూర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments