Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూలో తొక్కిసలాట.. గాయపడ్డ మహిళ మృతి

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (15:13 IST)
భారత్-ఆస్ట్రేలియా ట్వంటీ-20 టిక్కెట్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాటలో  ఓ మహిళ చనిపోయింది. మహిళను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు. మరో 20 మందికి గాయాలయ్యాయి.  కాగా ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 
 
అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఇవాళ ఉదయం క్యూ కట్టారు. క్యూలైన్ల వద్ద ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. ఇక ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments