Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూలో తొక్కిసలాట.. గాయపడ్డ మహిళ మృతి

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (15:13 IST)
భారత్-ఆస్ట్రేలియా ట్వంటీ-20 టిక్కెట్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాటలో  ఓ మహిళ చనిపోయింది. మహిళను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు. మరో 20 మందికి గాయాలయ్యాయి.  కాగా ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 
 
అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఇవాళ ఉదయం క్యూ కట్టారు. క్యూలైన్ల వద్ద ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. ఇక ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments