భారత్‌తో వన్డే సిరీస్ .. శ్రీలంక జట్టు ఇదే

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం భారత్‌తో తలపడుతోన్న శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ చండీమాల్‌ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడ

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:04 IST)
భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం భారత్‌తో తలపడుతోన్న శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ చండీమాల్‌ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. నిర్ణయాత్మక చివరి టెస్టులో చండీమాల్‌ ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
 
ఈనెల 10 తేదీన ధర్మశాలలో జరిగే వన్డే మ్యాచ్‌తో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఇందులో ఆల్‌రౌండర్‌ అసేలా గుణరత్నే, ఓపెనర్‌ ధనుష్క గుణతిలక తిరిగి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. జులైలో గాయం కారణంగా జట్టుకు దూరమైన గుణరత్నే తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలను పెరారీకు శ్రీలంక క్రికెట్ బోర్డు అప్పగించింది. 
 
శ్రీలంక వన్డే టీమ్: పెరీరా(కెప్టెన్‌), ఉపుల్‌ తరంగ, ధనుష్క, గుణతిలక, డిక్విలా, సమరవిక్రమ, తిరిమన్నె, మాథ్యూస్‌, గుణరత్నే, చతురంగ డిసిల్వా, సచిత్‌ పతిరానా, అకిల ధనంజయ, జెఫ్రీ వండర్సే, చమీర, సురంగ లక్మల్‌, నువాన్‌ ప్రదీప్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

శబరిమల బంగారు అదృశ్యం కేసు: నటుడు జయరామ్‌కు సమన్లు ​​జారీ

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్ నిర్ణయంపై సవాలు చేస్తూ పిటిషన్‌.. సుప్రీంకోర్టు విచారణ

Jagan mohan Reddy: జోగి రమేశ్‌ కోసం జగన్ పర్యటన.. కత్తులతో ఆ పని చేశారు.. ఉద్రిక్తత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments