Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకను సస్పెండ్ చేసిన ఐసీసీ

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (23:28 IST)
మాజీ వన్డే, టీ20 ప్రపంచ ఛాంపియన్ శ్రీలంకను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యమే ఈ సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది.
 
జట్టు నిర్వహణ కోసం మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల తాత్కాలిక బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా విభాగం అధికారికంగా ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టును ఐసీసీ సస్పెండ్ చేసింది. "ఐసీసీలో పూర్తికాల సభ్యుడైన శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనలను ధిక్కరించి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే గ్రాచికా బోర్డును సస్పెండ్ చేశాం. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాలు స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలి. అలాగే, ప్రభుత్వ జోక్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఐసీసీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments