Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ సిరీస్‌లో ప్రతిసారీ గెలవాలంటే ఎలా..? గంగూలీ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (09:35 IST)
ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్య జట్లలో భారత క్రికెట్ ఒకటి. భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అదే. ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందని టాక్ వస్తోంది. అయితే ఐసీసీ కప్‌లలో భారత జట్టు విఫలమవుతూనే ఉంది. 
 
ఐసీసీ సిరీస్‌లో భారత జట్టు ఓటమి గురించి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, "ఐసిసి సిరీస్‌లో మేము ప్రతిరోజూ గెలవలేము. కనీసం ఫైనల్స్‌కు అయినా మా జట్టు చేరుతుందని సంతోషించవచ్చు. 
 
ప్రపంచకప్ విజయం రోజు మనం ఎలా రాణిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు తెలుసు." అని గంగూలీ తెలిపాడు. 
 
భారత్‌లో అపారమైన ప్రతిభ వుందని.. అదిలేదనడం తరచుగా వింటున్నా. కానీ మన దగ్గర అన్నీ ఎక్కువే వున్నాయి.. నిర్ణయం తీసుకోలేకపోతుండటమే సమస్య. నాలుగో స్థానం గురించి రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రావాలని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

తర్వాతి కథనం
Show comments