Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ బెస్ట్ టీమ్ ఇదే... 11 మంది ఆటగాళ్లతో జట్టు.. అందులో ఆరుగురు భారతీయులే

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (17:17 IST)
అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పేరిట మొత్తం 11 మంది సభ్యులతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. టోర్నమెంట్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు ఇందులో చోటుదక్కింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో తొలి పేరు రోహిత్ శర్మదే కావడం విశేషం. 
 
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ట్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకు కూడా చోటుదక్కింది. అయితే ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా రాణించిన కింగ్ విరాట్ కోహ్లికి చోటుదక్కక పోవడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. కోహ్లీ టోర్నీ మొత్తం మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమ్యాడు. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
ఐసీసీ ప్రకటించిన ది బెస్ట్ జట్టు ఇదే... 
రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఫజలాక్ ఫరూఖీ (12వ ఆటగాడు). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments