Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ బెస్ట్ టీమ్ ఇదే... 11 మంది ఆటగాళ్లతో జట్టు.. అందులో ఆరుగురు భారతీయులే

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (17:17 IST)
అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పేరిట మొత్తం 11 మంది సభ్యులతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. టోర్నమెంట్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు ఇందులో చోటుదక్కింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో తొలి పేరు రోహిత్ శర్మదే కావడం విశేషం. 
 
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ట్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకు కూడా చోటుదక్కింది. అయితే ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా రాణించిన కింగ్ విరాట్ కోహ్లికి చోటుదక్కక పోవడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. కోహ్లీ టోర్నీ మొత్తం మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమ్యాడు. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
ఐసీసీ ప్రకటించిన ది బెస్ట్ జట్టు ఇదే... 
రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఫజలాక్ ఫరూఖీ (12వ ఆటగాడు). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments