Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పర్యటనకు శ్రేయాస్ అయ్యర్ దూరం..

Webdunia
మంగళవారం, 11 మే 2021 (21:23 IST)
శ్రీలంక పర్యటనకు ముంబై బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నాడు. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌ గాయపడటంతో అతని భుజానికి ఏప్రిల్‌ 8న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. 
 
అయ్యర్‌ కోలుకోవడానికి ఇంకా మూడునెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయస్‌ ఫిట్‌గా ఉంటే లంక టూర్‌లో భారత క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చేది.
 
పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌ కోసం భారత్‌ క్రికెట్‌ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తైన తర్వాత వన్డే సిరీస్‌ జూలై 13న ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments