Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పర్యటనకు శ్రేయాస్ అయ్యర్ దూరం..

Webdunia
మంగళవారం, 11 మే 2021 (21:23 IST)
శ్రీలంక పర్యటనకు ముంబై బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నాడు. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌ గాయపడటంతో అతని భుజానికి ఏప్రిల్‌ 8న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. 
 
అయ్యర్‌ కోలుకోవడానికి ఇంకా మూడునెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయస్‌ ఫిట్‌గా ఉంటే లంక టూర్‌లో భారత క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చేది.
 
పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌ కోసం భారత్‌ క్రికెట్‌ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తైన తర్వాత వన్డే సిరీస్‌ జూలై 13న ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో 5 నిమిషాల్లో నేను కూడా చనిపోతా, మా బంధువులంతా ధనవంతులే కానీ అప్పు ఇవ్వలేదు

16 యేళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 యేళ్ల వృద్ధుడు...

బట్టతలపై జుట్టు మొలిపిస్తానని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యురాలు, ఇద్దరు ఇంజినీర్లు మృతి

YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన వాయిదా: కారణం ఏంటంటే?

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

Sandeep Vanga: అర్జున్ రెడ్డిలా మారిన సందీప్ రెడ్డి.. దీపికాపై ఫైర్.. ఇదేనా మీ ఫెమినిజం అంటూ ఫైర్

Kannappa: కన్నప్పకు కష్టాలు: కీలక సన్నివేశాల హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. కేసు నమోదు

Ramya: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా- నో చెప్తూ సీన్‌లోకి వచ్చిన నటి రమ్య

Prabhas: ప్రభాస్‌కు ఇటలీలో భారీ విలువ చేసే విల్లా- అద్దెకు ఇచ్చాడు.. రూ.40లక్షల సంపాదన

తర్వాతి కథనం
Show comments