Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలామంది మనసులో వున్న మాటను అఫ్రిది చెప్పేశాడు-సామ్నా

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (14:20 IST)
పాకిస్థాన్‌లో వున్న నాలుగు ప్రావిన్స్‌లనే పాకిస్థాన్ సర్కారు సరిగ్గా పాలించలేకపోతుందని.. అలాంటప్పుడు పాకిస్థాన్‌కు కాశ్మీర్ ఎందుకని ప్రశ్నించిన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా ప్రశంసించింది.


పాకిస్థాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం తమ దేశ పరిపాలనను పక్కనబెట్టి భారత్‌ను ఏ విధంగా దెబ్బకొట్టాలనే దానిపై 70 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే వున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఇది ఆ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని.. అందుచేత ఆ దేశంలోని విచక్షణ కలిగిన పౌరులు కాశ్మీర్ విషయంలో అంత సానుకూలంగా లేరని వ్యాఖ్యానించింది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో పాటు పాకిస్థాన్ పేదరికంలో కూరుకుపోయిందని.. ఏకంగా దేశ ప్రధాని ఆఫీస్ పశువులు, కార్లు అమ్మే కేంద్రంగా మారిందని సామ్నా పత్రిక ఎద్దేవా చేసింది. 
 
కానీ అఫ్రిది మాత్రం సామ్నా పత్రిక భారత వ్యతిరేకిగా పేర్కొంది. అనేక సందర్భాల్లో అతను దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని సామ్నా తెలిపింది.

గతంలో భారత సైన్యం 13 మంది తీవ్రవాదాలను హతమార్చిన సందర్భంలోనూ కాశ్మీర్ స్వాతంత్ర్యం విషయంలోనూ అఫ్రిది భారత్‌నే తప్పుబడుతున్నాడని సామ్నా స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments