Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లి కంటే సచిన్ అత్యుత్తమం: గంభీర్

Webdunia
గురువారం, 21 మే 2020 (20:59 IST)
వన్డే ఫార్మాట్‌లో మెరుగైన బ్యాట్స్‌మెన్‌లలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే లెజండరీ ఆటగాడు సచిన్ టెండుల్కర్ గొప్ప ఆటగాడని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఆటలో మారిన నియమాలు మరియు సచిన్ కెరీర్ సాగిన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు. 
 
2013లో పదవీ విరమణ చేసిన టెండూల్కర్ 463 వన్డేలు ఆడి 44.83 సగటుతో 49 సెంచరీలతో 18,426 పరుగులు చేసాడు. మరోవైపు, కోహ్లీ 248 వన్డేలు ఆడాడు మరియు 59.33 సగటుతో 43 శతకాలతో 11,867 పరుగులు చేసాడు. కాగా ప్రస్తుతం ఆటలో మారిన నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు సహాయపడుతున్నాయని అభిప్రాయపడ్డారు.
 
సచిన్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒకే వైట్ బాల్‌తో ఆడేవారు. అలాగే సర్కిల్‌లోపు నలుగురు ఫీల్డర్‌లు ఉండేవారు, అయితే వెలుపల ఐదుగురు ఫీల్డర్‌లు ఉండేవారు కాదు. కాగా ప్రస్తుతం రెండు వైట్ బాల్‌లు, అలాగే మూడు పవర్‌ప్లేలతో వన్డే ఇన్నింగ్స్ ఆడతారు. పవర్‌ప్లేలలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఫీల్డింగ్‌లో చేసే మార్పులు ఇప్పటి బ్యాట్స్‌మెన్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే తనకు సచిన్ అత్యుత్తమ ఆటగాడని గంభీర్ వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments