Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డే మ్యాచ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:10 IST)
సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. ఇపుడు రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఈ మ్యాచ్ కోసం తొలి వన్డేలో ఆడిన జట్టు సభ్యులనే బరిలోకి దించారు. అయితే, ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టులో మాత్రం ఒక మార్పు చేశారు. పేసర్ మార్కో జాన్సెన్ స్థానంలో సిసాండ మగాలను జట్టులోకి తీసుకున్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రాహుల్, ధావన్, కోహ్లీ, శ్రేయాస్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్. 
 
దక్షిణాఫ్రికా : డికాక్, మలన్, బవుమా, మార్క్రమ్, డస్సెన్, మిల్లర్, ఫెహ్లువాయో, మహరాజ్, మలాంగ, ఎంగిడీ, షంసీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments