Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకున్న రిషబ్ పంత్.. కాలికి కట్టుతో ఫోటో వైరల్

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (11:39 IST)
Rishab Pant
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలికి కట్టుతో పంత్ దర్శనమిస్తుంది. మొదటిసారి తన ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పంత్ గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. బర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, స్థానికులైన ఇద్దరు యువకులు పంత్‌ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో పంత్‌కు ప్రాణాపాయం తప్పింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments