Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకున్న రిషబ్ పంత్.. కాలికి కట్టుతో ఫోటో వైరల్

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (11:39 IST)
Rishab Pant
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలికి కట్టుతో పంత్ దర్శనమిస్తుంది. మొదటిసారి తన ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పంత్ గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. బర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, స్థానికులైన ఇద్దరు యువకులు పంత్‌ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో పంత్‌కు ప్రాణాపాయం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments