Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన రవీంద్ర జడేజా. త్వరగా కోలుకోవాలనీ...

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:19 IST)
భారత్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆస్పత్రిలో చేరాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతే రాణించాడు. అయితే, హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జడేజా మోకాలికి గాయమైంది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఫలితంగా ఆయన ఆస్పత్రిలో చేరి మాకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ కారణంగా రవీంద్ జడేజా ఈ టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. 
 
జడేజా మోకాలికి ఆపరేషన్ చేయడంతో ఆయన త్వరలో జరుగనున్న ఐసీసీ వరల్డ్ టీ20 కప్ మెగా ఈవెంట్‌లో ఆడటం అనుమానాస్పదంగా మారింది. గాయానికి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరి జడేజా ఫోటోలను ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాయం నుంచి జడేజా త్వరగా కోలుకోవాలని, అతడు మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉందంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం- బాబు, పవన్ కూడా?

monkey: రూ.2లక్షల ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. (video)

Chittoor man snake bite పాములకు అతనంటే చాలా ఇష్టం.. 30ఏళ్లుగా కాటేస్తూనే వున్నాయి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

తర్వాతి కథనం
Show comments