Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణం వన్డే మ్యాచ్‌కు వరుణ గండం

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (14:53 IST)
స్వదేశంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. శుక్రవారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులోభాగంగా భారత్ వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. రెండో వన్డే మ్యాచ్‌ విశాఖపట్టణంలో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు విశాఖలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగనుండగా టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతుండగా రేపు విశాఖలోనూ వరుణి ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 
 
దాంతో ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. నిన్న ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గడం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments