అవన్నీ తప్పుడు వార్తలు.. ఖండిస్తున్నా : రాహుల్ ద్రావిడ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (10:22 IST)
తాను హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరుగనున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరుకాబోతున్నట్టు వచ్చిన వార్తలను భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీల మధ్య ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమీిటీ సమావేశం జరుగనుంది. ఇందులో రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొననున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 
వీటిపై ద్రావిడ్ స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదు. తాను ఆ కార్యక్రమానికి హాజరుకావడం లేదని స్పష్టంచేస్తున్నా. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు.
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. గత 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 44, కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు రాగా, ఇతరులకు మూడు సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments