Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌: చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (09:45 IST)
భారత్‌లో ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌‌కు భారత్ ఆతిథ్య మిస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల ఐసీసీకి పంపింది. ఐసీసీ ఆయా జాతీయ క్రికెట్ బోర్డులకు పంపింది. ఈ సందర్భంలో, కొన్ని మ్యాచ్‌ల కోసం ఈ ముసాయిదా షెడ్యూల్‌పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 
 
ఆప్ఘనిస్థాన్‌తో చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను వేరే స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ జట్టును కోరినట్లు సమాచారం. 
 
దీనిపై మాట్లాడిన భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. "చెన్నైలో మ్యాచ్ నిర్వహిస్తే ఆప్ఘనిస్థాన్‌కు అనుకూలమని పాకిస్థాన్ జట్టు భావిస్తోంది. అయితే భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఐసీసీ అలాంటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోదు. చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే అది పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటుంది" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi: నారా లోకేష్ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు: ఓవైసీ

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

తర్వాతి కథనం
Show comments