Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో టీ-20 వరల్డ్ కప్.. కొత్తగా రెండు జట్లు

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (12:55 IST)
ఆస్ట్రేలియాలో నిర్వహించే ట్వంటీ-20 ప్రపంచ కప్‌కు రెండు కొత్త జట్లు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పపువా న్యూ గునియా(పీఎన్‌జీ) ఆదివారం అర్హత సాధించగా అంతకుముందే ఐర్లాండ్‌ జట్టు మెగా ఈవెంట్‌లో చోటు దక్కించుకుంది. 
 
ఆదివారం కెన్యాతో తలపడిన మ్యాచ్‌లో పీఎన్‌జీ తొలుత 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, నార్మన్‌(54) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విలువైన 118 పరుగులు అందించాడు. లక్ష్య సాధనలో కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. పీఎన్‌జీ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
 
అయితే, ఈ మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టు మెగా ఈవెంట్‌కు తొలుత అర్హత సాధించలేదు. ఫలితం మరో మ్యాచ్‌పై ఆధారపడటమే అందుకు కారణం. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 12.3 ఓవర్లలో నిర్ణీత లక్ష్యం చేరుకోకపోవడంతో నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా పీఎన్‌జీ అర్హత సాధించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments