Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022: ప్లేఆఫ్‌ రేసుకు దూరమైన సీఎస్కే.. ధోనీ ఏ తేడా లేదు

Webdunia
శనివారం, 14 మే 2022 (15:57 IST)
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. 12 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది 8వ ఓటమి. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు రెండోసారి మాత్రమే నాకౌట్‌కు చేరుకోలేకపోయింది. 
 
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. ఇక ధోనీ అత్యధికంగా అజేయంగా 36 పరుగులు చేసినప్పటికీ. అనంతరం ఛేదనలో ముంబై 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది.
 
అయితే మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనీకి ఎలాంటి తేడా కనిపించలేదు. అతను ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో సంభాషిస్తూ కనిపించాడు. అంతేకాదు తన సంతకం చేసిన జెర్సీని కూడా ఇచ్చాడు. ఇది కాకుండా, అతను సీఎస్కే సహాయక సిబ్బందికి కూడా ఇలాంటి బహుమతిని ఇచ్చాడు. 
 
టీ20 లీగ్ 15వ సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ తొలి 8 మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత మళ్లీ ధోనీకి కెప్టెన్సీ దక్కింది. సీఎస్కేతో పాటు, ముంబై జట్టు కూడా ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments