థామస్‌ కప్‌: రికార్డ్ సృష్టించిన భారత్... 43 ఏళ్ల తర్వాత పతకం ఖాయం

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (20:11 IST)
Uber cup
థామస్‌ కప్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెమీఫైనల్‌ చేరిన భారత్‌ ఈ టోర్నీలో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది.
 
పురుషుల విభాగం పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లో మలేషియాను ఓడించింది. మరోవైపు ఉబెర్‌ కప్‌లో అమ్మాయిల పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది.
 
గురువారం హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌ 3-2తో మలేషియాను ఓడించింది. ఈ పోరు ఆరంభంలో భారత్‌ది వెనకడుగే. తొలి సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ 21-23, 9-21తో లీ జీ జియా చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య పోరాటం తొలి గేమ్‌కే పరిమితమైంది.
 
అయితే డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి 21-19,21-15తో గోఫియ్‌-ఇజుద్దీన్‌పై గెలిచి భారత్‌ను పోటీలో నిలిపారు. దూకుడుగా ఆడిన భారత జంట.. ఐదు మ్యాచ్‌ పాయింట్లు సాధించి ఓ మెరుపు స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments