Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనరేటర్ ఓన్లీ లైట్స్ కోసమేనా? డీఆర్ఎస్‌కు కాదా? ఇదేంటి?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:14 IST)
ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డీఆర్ఎస్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంతో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమి పాలై చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది చెన్నై. 
 
విద్యుత్ సమస్య కారణంగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అందుబాటులో లేకపోవడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఇది సీఎస్కేకు ప్రతికూలంగా మారినట్టు అభిప్రాయపడ్డాడు. డీఆర్ఎస్ అందుబాటులోకి వచ్చే సరికే చెన్నై కీలక వికెట్లను నష్టపోవడం జరిగిందన్నాడు.
 
ఇంకా సెహ్వాగ్ మాట్లాడుతూ... ''పవర్ కట్‌తో డీఆర్ఎస్ లేకపోవడం అన్నది నిజంగా ఆశ్చర్యమే. ఇంత పెద్ద లీగ్‌లో జనరేటర్ వాడతారు. మరి జనరేటర్ ఉన్నది స్టేడియంలో లైట్ల కోసమేనా? బ్రాడ్ కాస్టర్లు, వారి సిస్టమ్స్ కోసం కాదా? మ్యాచ్ జరుగుతున్నప్పుడు డీఆర్ఎస్ కూడా ఉపయోగంలో ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. లేదంటే మ్యాచ్ మొత్తానికి డీఆర్ఎస్‌ను వినియోగించుకోకూడదు. ఎందుకంటే ఇది చెన్నైకి నష్టాన్ని కలిగించింది. తొలుత ముంబై బ్యాటింగ్ చేసినా వారికి కూడా నష్టం కలిగేది''అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు

అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది : సునీతా విలియమ్స్

ఎర్ర కండువాను తెగ వాడేస్తున్న మెగా ఫ్యామిలీ హీరోలు

తొమ్మిదో సారి.. మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్

రేవ్ పార్టీలో దొరికిన హీరోయిన్ తరహాలో పారిపోయిన విడదల రజినీ!! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు రావాలంటే ఓ షరతు వుంది !

పోటాపోటీగా వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. పాత్రలు !

కౌన్ బనేగా కరోడ్‌పతిలో పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న - రూ.1.60 లక్షల ప్రైజ్‌మనీ

సెల్ఫీ కోసం వచ్చిన వారికి క్షమాపణలు చెప్పిన రవీనా టాండన్

ప్రభాస్ చిత్రం నుంచి అర్థాంతరంగా తొలగించారు : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments