Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత..? 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న సుప్రీం

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (13:09 IST)
ఆమ్ర‌పాలీ రియ‌ల్ సంస్థ‌కు 2009 నుంచి 2016 వ‌ర‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తనకు రావాల్సిన డబ్బు ఇంకా చెల్లించలేదనీ ధోని పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీంతో పాటుగా.. రాంచీలోని ఆమ్రాపాలీ ప్రాజెక్టులో ధోనీ బుక్‌ చేసుకున్న పెంట్‌హౌజ్‌ను కూడా తనకు అధికారికంగా అప్పగించలేదని ఆయన ఆరోపించారు. తనకు రావాల్సిన సొమ్ముతో పాటు.. పెంట్‌ హౌజ్ను త‌న‌కు అప్పగించేలా ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధోనీ సుప్రీంను కోరాడు.
 
ఈ నేపథ్యంలో ధోనీకి ఎంత డబ్బు ఇవ్వాల్సి ఉందో చెప్పాలంటూ ఆమ్ర‌పాలీ రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ధోనీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ధోనీకి ఇవ్వాల్సిన మొత్తం ఎంతో చెప్పాలని ఆదేశించింది. సంస్థకు ధోనీకి మధ్య జరిగిన అన్ని లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరణను 24 గంటల్లో ఇవ్వాలంటూ తేల్చి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments