Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనిని మించిన మెంటార్ లేడు: కేఎల్ రాహుల్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:03 IST)
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని మించిన మెంటార్ లేడని అన్నారు. ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, చాలా రోజుల తరువాత ధోని తిరిగి జట్టుతో చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. రానున్న రోజుల్లో ధోని ఆలోచనలను తాను వాడుకుంటానని, గత కొన్నిరోజులుగా దానితో సమయాన్ని గడపడం ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్లు రాహుల్ తెలిపాడు.
 
40 ఏళ్ళు దాటినా ఇప్పటికి యువ ఆటగాళ్ళ కంటే భారీ సిక్సర్లు కొట్టగలడని, వేగంగా వికెట్ల మధ్య పరుగులు కూడా తీయగలడని చెప్పుకొచ్చాడు. ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా అతడిని ఒక మెంటార్ లానే చూశామని, జట్టు సబ్యులు అంతా ధోనిని గౌరవించేవాళ్ళమని తెలిపాడు. ఇక ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ధోని చివరి మ్యాచ్ అని తాము అనుకోవట్లేదన్నాడు.
 
ఇటీవలే ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో అద్భుత ప్రదర్శనతో రాహుల్ మంచి ఫామ్ లో కనిపించాడు. భారత జట్టు తరపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ టీ20 ప్రపంచకప్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక అక్టోబర్ 24న ఆదివారం జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్ తో టీ20 ప్రపంచకప్ సమరాన్ని టీమిండియా మొదలుపెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments