Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్రకటించిన మొయిన్ అలీ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:13 IST)
Moeen Ali
యాషెస్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. వాస్త‌వానికి మొయిన్ అలీ 2021 సెప్టెంబ‌ర్ లో టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. కేవ‌లం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మాత్ర‌మే ఆడుతున్నాడు.  
 
అయితే.. యాషెస్ సిరీస్ 2023కి ముందు ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ జాక్‌లీచ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో మొయిన్ అలీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. సెలక్టర్లు మొయిన్ అలీని జట్టుకు ఎంపిక చేయడంతో యాషెస్ సిరీస్‌లో ధీటుగా రాణించాడు. 
 
మొత్తం నాలుగు మ్యాచులు ఆడి 180 ప‌రుగులు చేయ‌డంతో పాటు 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. చేతి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మ్యాచులు ఆడాడు. యాషెస్ సిరీస్ ముగిసిన అనంత‌రం మొయిన్ అలీ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపాడు. సిరీస్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments