Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌లో మన కుర్రోడు అదరగొట్టాడు : మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (08:21 IST)
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇపుడు బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో కంగారులను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. పైగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ 19.5 ఓవర్లు వేసి 73 రన్స్ ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఈ యువ బౌలర్ ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. "హైదరాబాదుకు చెందిన మన కుర్రాడు అదరగొడుతున్నాడంటూ" కేటీఆర్ ప్రశంసించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు. "నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పై నుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల ఖచ్చితంగా గర్విస్తాడు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments