Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మకు గాయం.. వరల్డ్ కప్‌కు దూరం?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:34 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 12వ దశ పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ గాయం ఏర్పడింది. 
 
ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో డైవ్ చేయగా అతని కుడి తొడకండరాలకు గాయమైంది. హిట్‌మ్యాన్ రోహిత్‌ తీవ్ర నొప్పితో విలవిల్లాడుతుండగా దాన్ని గమనించిన టీమ్ ఫిజియో నితిన్ పటేల్ వెంటనే అతనికి వద్దకు వెళ్లి ఆరాతీశాడు. తదుపరి ప్రాథమిక చికిత్స కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన రోహిత్ ఇక మళ్లీ ప్రాక్టీస్ చేయలేదు. 
 
అయితే, రోహిత్ శర్మ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు, వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 15న ప్రకటించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ గాయపడటం ఇపుడు బీసీసీఐను ఆందోళనకు గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments