Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ గడ్డపై సెంచరీల మోత.. ఇంగ్లండ్ భారీ స్కోర్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:04 IST)
పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి  వేదికగా డిసెంబర్ 1 మొదలైన తొలి టెస్టులో పరుగులతో పరుగుల వరద పారిస్తుంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లండ్ అదరగొడుతోంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే అదరగొట్టారు. 106 బంతుల్లో 14 ఫోర్లతో 101 పరుగులు సాధించాడు. అలాగే క్రాలే 21 ఫోర్లతో 106 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
సెంచరీలతో చెలరేగిన వీరిద్దరూ.. పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఆఖరన స్టోక్స్ కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్‌ను 500 పరుగులు దాటించాడు.
 
ఐదుగురు బౌలర్లలో, ఎవరూ ఇంగ్లిష్ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో రావల్పిండి టెస్ట్ ప్రారంభ రోజున కేవలం 75 ఓవర్లలో 506/4 స్కోర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments