భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం... టైటిల్ విజేతగా లక్ష్యసేన్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (09:32 IST)
భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం వెలుగులోకి వచ్చారు. అతని పేరు లక్ష్యసేన్. గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లక్ష్యసేన్ సాధించిన విజయాలే ఆయన ప్రతిభకు కొలమానంగా మారాయి. 
 
పైగా, ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షి‌ప్‌లో పురుషుల సింగిల్స్ విజేతగా ఆయన అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో లక్ష్యసేన్ వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌లో సింగపూర్‌కు చెందిన కీన్ యూపై ఘన విజయం సాధించారు. 
 
ఇరవై యేళ్ళ లక్ష్యసేన్ గత నెలలో స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ కప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే, ఆదివారం జరిగిన పోటీల్లో ఇండియన్ ఓపెన్ ఫైనల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ 24-22, 21-17 తేడాతో విజయభేరీ మోగించారు. అదీ కూడా వరుస గేముల్లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు

ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.410.76 కోట్లు

AP: ఏపీలో రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం

అయోధ్యలో భారీ పేలుడు.. భవనం కూలి ఐదుగురు దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments