Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం... టైటిల్ విజేతగా లక్ష్యసేన్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (09:32 IST)
భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం వెలుగులోకి వచ్చారు. అతని పేరు లక్ష్యసేన్. గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లక్ష్యసేన్ సాధించిన విజయాలే ఆయన ప్రతిభకు కొలమానంగా మారాయి. 
 
పైగా, ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షి‌ప్‌లో పురుషుల సింగిల్స్ విజేతగా ఆయన అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో లక్ష్యసేన్ వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌లో సింగపూర్‌కు చెందిన కీన్ యూపై ఘన విజయం సాధించారు. 
 
ఇరవై యేళ్ళ లక్ష్యసేన్ గత నెలలో స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ కప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే, ఆదివారం జరిగిన పోటీల్లో ఇండియన్ ఓపెన్ ఫైనల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ 24-22, 21-17 తేడాతో విజయభేరీ మోగించారు. అదీ కూడా వరుస గేముల్లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments