Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ కూల్‌కి కోపమొచ్చింది.. ధోనీని చూసి జడుసుకున్న కుల్దీప్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:10 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ అని పేరు సంపాదించాడు. అలాంటి వ్యక్తికి కోపమొస్తుందా...? అంటే అవుననే అంటున్నాడు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. జట్టు ఓటమి అంచుల్లో వున్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా విన్నింగ్ షాట్ కొట్టి గెలిపిస్తాడు. అలాంటి ధోని సహనం కోల్పోవడం తొలిసారిగా చూశానని తెలిపాడు. 
 
2017లో శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో కుశాల్ పెరీరా తన బౌలింగ్‌లో కవర్స్ మీదుగా బౌండరీ కొట్టాడు. దీనితో ఫీల్డింగ్ మార్చాలంటూ ధోని భాయ్ వికెట్ల వెనుక నుంచి అరిచాడు. కానీ ఆయన అరుపు తనకు వినిపించలేదు. యధావిధిగా తర్వాత బంతి వేశాను. ఈసారి రివర్స్ స్వీప్‌లో మళ్ళీ ఫోర్ బాదాడు. 
 
అప్పుడు ధోని భయ్యా తన వద్దకు వచ్చి.. ''నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. 300 వన్డేలు ఆడాను. నేను చెప్పే మాటను వినిపించుకోవట్లేదని'' ఫైర్ అయ్యాడు. ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం ధోని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పానని.. అప్పుడు ధోని 20 ఏళ్లుగా కోప్పడలేదని నవ్వాడంటూ కుల్దీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments