భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:30 IST)
భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు. ఆయన స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. తొడకండరాల గాయానికి రోహిత్ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 
 
ప్రస్తుతం తొండకండరాలకు చికిత్స తీసుకుంటున్న రోహిత్ శర్మ పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాలు అంటే దాదాపు రెండు నెలల  సమయం పట్టే అవకాశం ఉంది. అదే జరిగే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపడుతారు. 
 
ప్రస్తుతం సౌతాఫ్రికాతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత జనవరి 19వ తేదీ నుంచి వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అందిస్తారన్న చర్చ సాగుతోంది. కాగా, తొలి టెస్టులో రాహుల్ చెలరేగి ఆడి 260 బంతుల్లో 123 పరుగులు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తర్వాతి కథనం
Show comments