Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక.. ఆగస్టు 15 తర్వాతేనా?

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:37 IST)
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక ఇంకాస్త ఆలస్యం కానుంది. మొదట్లో ఈ నెల 13, 14లో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని భావించినా, ఇందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి కాలేదు. దీంతో ఇండిపెండెన్స్‌ డే (ఆగస్టు 15) తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని బౌలింగ్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన కమిటీ తెలిపింది.
 
అయితే దీనికి సంబంధించి కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా.. ఒకే రోజులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. చీఫ్‌ కోచ్‌ కోసం ఆరు మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు సమాచారం. 
 
''కపిల్‌ కమిటీ టాప్‌–3ని ఎంపిక చేస్తుంది. ఇందులో నెంబర్‌వన్‌లో ఉన్న వారితో బీసీసీఐ మాట్లాడుతుంది. అతను అన్ని నిబంధనలకు ఓకే చెబితే కోచ్‌గా బాధ్యతలు అప్పగిస్తుంది'' అని బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో మాజీ ప్లేయర్లు విక్రమ్‌ రాథోర్‌, ప్రవీణ్‌ ఆమ్రే ముందున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments