Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక.. ఆగస్టు 15 తర్వాతేనా?

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:37 IST)
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక ఇంకాస్త ఆలస్యం కానుంది. మొదట్లో ఈ నెల 13, 14లో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని భావించినా, ఇందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి కాలేదు. దీంతో ఇండిపెండెన్స్‌ డే (ఆగస్టు 15) తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని బౌలింగ్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన కమిటీ తెలిపింది.
 
అయితే దీనికి సంబంధించి కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా.. ఒకే రోజులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. చీఫ్‌ కోచ్‌ కోసం ఆరు మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు సమాచారం. 
 
''కపిల్‌ కమిటీ టాప్‌–3ని ఎంపిక చేస్తుంది. ఇందులో నెంబర్‌వన్‌లో ఉన్న వారితో బీసీసీఐ మాట్లాడుతుంది. అతను అన్ని నిబంధనలకు ఓకే చెబితే కోచ్‌గా బాధ్యతలు అప్పగిస్తుంది'' అని బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో మాజీ ప్లేయర్లు విక్రమ్‌ రాథోర్‌, ప్రవీణ్‌ ఆమ్రే ముందున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments