Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డేలో చిత్తుగా ఓడిపోయిన భారత్.. ఆగస్టు 1న తుదిపోరు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (09:37 IST)
ఆతిథ్య వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్‌లో కరేబియన్ కుర్రోళ్ళు ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. దీంతో మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 1-1తో సమం చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు ఒకటో తేదీన జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్ళలో ఇషాన్ కిషన్ 55, గిల్ 34 చొప్పున చెప్పుకోదగిన పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్ళు పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విడీస్ బ్యాటర్లలో షై హోప్ 63, కార్టీ 48, కైల్ మేయర్స్ 36 చొప్పున పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ చొప్పున తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments