Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యంగ్ ఇండియా వర్సెస్ శ్రీలంక : కొలంబో వేదికగా ఫస్ట్ వన్డే

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (09:44 IST)
భారత్ శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంక, యంగ్ ఇండియా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనుంది. 
 
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ టోర్నీలో కొత్త కుర్రాళ్లు తమ సత్తా చూపాలని ఆరాటపడుతున్నారు. తద్వారా టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులో తాము స్థానం సంపాదించాలని పృథ్వీషా, దీపక్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కుర్రాళ్లు భావిస్తున్నారు.
 
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ జట్టు కాకుండా యంగ్ టీం బరిలోకి దిగుతుండగా.. తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకలోని యంగ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
భారత జట్టు వివరాలు... ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్, కృనాల్, నితీశ్ రాణా, ఇషాన్, సామ్సన్, చాహల్, గౌతమ్, కుల్దీప్, చక్రవర్తి, భువి, సైనీ, రాహుల్, దీపక్ చహర్, చేతన్ సకారియా.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments