Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యంగ్ ఇండియా వర్సెస్ శ్రీలంక : కొలంబో వేదికగా ఫస్ట్ వన్డే

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (09:44 IST)
భారత్ శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంక, యంగ్ ఇండియా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనుంది. 
 
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ టోర్నీలో కొత్త కుర్రాళ్లు తమ సత్తా చూపాలని ఆరాటపడుతున్నారు. తద్వారా టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులో తాము స్థానం సంపాదించాలని పృథ్వీషా, దీపక్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కుర్రాళ్లు భావిస్తున్నారు.
 
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ జట్టు కాకుండా యంగ్ టీం బరిలోకి దిగుతుండగా.. తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకలోని యంగ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
భారత జట్టు వివరాలు... ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్, కృనాల్, నితీశ్ రాణా, ఇషాన్, సామ్సన్, చాహల్, గౌతమ్, కుల్దీప్, చక్రవర్తి, భువి, సైనీ, రాహుల్, దీపక్ చహర్, చేతన్ సకారియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments