Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా, దారుణమైన ఆటతీరు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:03 IST)
టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ విషయంలో టపాటపా వికెట్లు పారేసుకుంటోంది. న్యూజీలాండు-ఇండియా మధ్య ఆదివారం నాడు టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

 
న్యూజీలాండ్ బౌలర్ల పటిష్టమైన బంతుల దెబ్బకి టీమిండియా బ్యాట్సమన్లు చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషాన్ 4 పరుగులు, రోహిత్ శర్మ-14 పరుగులకే ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లి 9 పరుగులు, రిషబ్ పంత్ 12, హార్దిక్ పాండ్యా 23 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగులు చేసారు. 19 ఓవర్ నడుస్తున్న సమయానికి కనీసం 100 పరుగులు కూడా దాటలేకపోయారు. 20 ఓవర్లకి కేవలం 110 పరుగులు మాత్రమే చేసారు.

మరి న్యూజీలాండ్ రిప్లై ఎలా వుంటుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. ఈ మ్యాచ్ కనుక తేడా కొడితే టీమ్ ఇండియా పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments