Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - కివీస్ తొలి వన్డే - తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:58 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులోకి యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంది. అక్లాండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. 
 
ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. పైగా, టీ20 భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఇపుడు వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌ వంటి యంగ్ క్రికెటర్లకు చోటుదక్కింది. ప్రస్తుతం భారత్ స్కోరు.. వికెట్ నష్టపోకుండా 9.3 ఓవర్లలో 39 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ ధావన్ 20, శుభ్‌మన్ గిల్ 18 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments