Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతపని చేసావ్ రాయుడు.... న్యూజీలాండ్‌కి సింపుల్ టార్గెట్ 253

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:32 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ జట్టు కీలక సమయంలో అంబటి రాయుడు చేసిన తప్పిదానికి విజయ్ శంకర్ వికెట్ పోయింది. వికెట్ల మధ్య పరుగు తీసేటపుడు అంబటి రాయుడితో సమన్వయ లోపంతో విజయ్ శంకర్ పిచ్ మధ్యలో నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. దానితో చక్కగా అతడిని రనౌట్ చేసారు న్యూజిలాండ్ ఆటగాళ్లు.
 
కాగా విజయ్ శంకర్ 64 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 45 పరుగులు చేసాడు. అంతకుముందు కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఇండియా పని అయిపోయినట్లే అనుకన్న తరుణంలో అంబటి రాయుడు-శంకర్ జోడి చక్కగా రాణిస్తూ వచ్చారు. ఐతే పరుగులు తీసే క్రమంలో అంబటి రాయుడు తొందరపాటుతనం వల్ల శంకర్ (45 పరుగులు) వికెట్ పోయింది.
 
ఇక మిగిలిన ఆటగాళ్ల విషయానికి వస్తే...  రోహిత్ శర్మ 2, శిఖర్ ధావన్ 6, శుభమన్ గిల్ 7, మహేంద్రసింగ్ ధోని 1, అంబటి రాయుడు 90, కేదార్ 34, పాండ్యా 45, భువనేశ్వర్ కుమార్ 6, సామి 1. మొత్తం 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

తర్వాతి కథనం
Show comments