Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ పర్యటనకు భారత్ క్రికెట్.. షెడ్యూల్ ఇదే...

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:21 IST)
ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. వచ్చే యేడాది ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేశారు. 2025 జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ టెస్ట్ సిరీస్ జరుగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించి, జూన్, ఆగస్టు నెలల మధ్య పర్యటించనుంది. ఈ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
 
మొదటి టెస్ట్ మ్యాచ్ : 2025 జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు లీడ్స్‌లోని హెడ్లింగీ మైదానం
రెండో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హోమ్‌లోని ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ 
మూడో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 10 నుంచి 14వ తేదీ వరకు లండన్ లార్డ్స్ క్రీడా మైదానం 
నాలుగో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 23 నుంచి 27వ తేదీ వరకు మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం
ఐదో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు లండన్ ది ఓవర్ మైదానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments