ఇంగ్లండ్ పర్యటనకు భారత్ క్రికెట్.. షెడ్యూల్ ఇదే...

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:21 IST)
ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. వచ్చే యేడాది ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేశారు. 2025 జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ టెస్ట్ సిరీస్ జరుగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించి, జూన్, ఆగస్టు నెలల మధ్య పర్యటించనుంది. ఈ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
 
మొదటి టెస్ట్ మ్యాచ్ : 2025 జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు లీడ్స్‌లోని హెడ్లింగీ మైదానం
రెండో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హోమ్‌లోని ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ 
మూడో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 10 నుంచి 14వ తేదీ వరకు లండన్ లార్డ్స్ క్రీడా మైదానం 
నాలుగో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 23 నుంచి 27వ తేదీ వరకు మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం
ఐదో టెస్ట్ మ్యాచ్ : 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు లండన్ ది ఓవర్ మైదానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడుని హత్య చేసి.. మృతదేహంపై వైన్ పోసి నిప్పెట్టిన ప్రియురాలు

బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

తర్వాతి కథనం
Show comments