Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడ్‌బాస్టన్ టెస్ట్ : రెండో రోజు రెండు పరుగులే.. ఇంగ్లండ్ 287 ఆలౌట్

ఎడ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు ఓవర్ నైట్ స్కోరు 285కు మరో రెండు పరుగులు జోడించిన తర్వాత చివ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (16:14 IST)
ఎడ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు ఓవర్ నైట్ స్కోరు 285కు మరో రెండు పరుగులు జోడించిన తర్వాత చివరి వికెట్‌ను కోల్పోయింది. ఈ వికెట్‌ను షమీ పడగొట్టాడు.
 
తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రూట్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెయిర్‌స్టో 70 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించినా.. రూట్ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 
 
దీంతో తొలి రోజు ఓవరాల్‌గా ఇండియా పైచేయి సాధించింది. భారత బౌలర్లలో అశ్విన్ 4, షమి 3, ఉమేష్, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments