Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్: స్టార్ ప్లేయర్ రీఎంట్రీ.. ఎవరు?

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (21:43 IST)
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ శుభవార్త వచ్చింది. 
 
గాయాలు, ఆటగాళ్ల గైర్హాజరీతో సతమతమవుతున్న భారత జట్టులోకి ఇప్పుడు ఓ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అడుగుపెట్టబోతున్నాడు. 
 
కేఎల్ రాహుల్ రాంచీలో జరిగే నాల్గవ టెస్టులో భారత జట్టులో భాగం కావచ్చునని తెలుస్తోంది. గాయం కారణంగా రాహుల్ సిరీస్‌లో రెండు, మూడో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం వుంది. 
 
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 123 బంతుల్లో 86 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments