Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై ఆపరేషన్ సిందూర్ ప్రభావమెంత?

ఠాగూర్
బుధవారం, 7 మే 2025 (15:53 IST)
గత కొన్ని రోజులుగా స్వదేశంలో ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్లే ఆఫ్స్ పోటీలు ప్రారంభంకావాల్సి వుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలు ధ్వంసం చేస్తోంది. ఇందుకోసం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత రక్షణ శాఖకు చెందిన త్రివిధ దళాలు సంయక్తంగా మెరుపు దాడులు నిర్వహించి తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 
 
ఈ దాడులను ప్రపంచం యావత్ స్వాగతిస్తోంది. కానీ, పాకిస్థాన్‌ మాత్రం షాక్ నుంచి ఇంకా తేరుకోలోదు. ఇదిలావుంటే ఆపరేషన్ సిందూర్ ఐపీఎల్ పోటీల నిర్వహణపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ ఆడే విదేశీ క్రికెటర్ల భద్రత ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థిని నిశితంగా పరిలిస్తున్నాం. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాటి సమాచారం, సంకేతాలు రాలేదు. పరిస్థితులు తీవ్రంగా మారితే అపుడు నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు యధావిధిగా ఈ పోటీలు జరుగుతాయని బీసీసీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

తర్వాతి కథనం