Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ : అశ్విన్‌కు ఆరు వికెట్లు

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (17:09 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఖవాజా, గ్రీన్ సెంచరీలతో పాటు టెయిల్ ఎండ్ అటగాళ్లు రాణించడంతో కంగారులు భారీ స్కోరు చేశారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (180), ఆల్ రౌండర్ గ్రీన్ (114)లు సెంచరీల మోత మోగించారు. దీంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులుచేసింది. మ్యాచ్ చివర్లో టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ ఒకటి చొప్పున వికెట్ తీశారు.
 
ఆ తర్వాత రెండో రోజు చివరి సెషన్‌లో తన తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 10, రోహిత్ శర్మ 8 పరుగులతో ఆడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments