Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఫ్యాన్స్ అత్యధికంగా ఎక్కడున్నారో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (14:31 IST)
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఇంగ్లండ్, వేల్స్‌లో అత్యధికంగా 86శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తుండగా, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆఫ్రికాలో 91 శాతం మంది ఇష్టపడుతున్నారు. 
 
ట్వంటీ-20 క్రికెట్ అభిమానించే వారు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో 98 శాతం మంది వున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ 20 మ్యాచులను 92 శాతం మంది లైక్ చేస్తుంటే, వన్డే మ్యాచులను 88 శాతం మంది ఇష్టపడతున్నారు. 16-69 మధ్య వయసు కలిగిన వారి నుంచి ఈ అభిప్రాయాలను పరిశోధనలో తెలుసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. టీమిండియా సుదీర్ఘ పర్యటన బుధవారంతో ప్రారంభం కాబోతోంది. ఐర్లండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం రాత్రి జరుగనుంది. ఇందులో భాగంగా... మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడబోతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments