Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ : బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:41 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తొలి టెస్ట్ మ్యాచ్ సెంచూరియన్ పార్క్ మైదానంలో ప్రారంభమైంది. మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ తమ తుది జట్ల వివరాలను ప్రకటించాయి. భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నవారిలో కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీ జస్ప్రీస్ బుమ్రా, సిరాజ్‌లు ఉన్నారు. 
 
అలాగే, సౌతాఫ్రికా జట్టులో ఎల్గర్, మార్కరామ్, పీటర్‌సేన్, డుస్సెన్, టెంబా బవుమా, క్వింటాన్ డీ కాక్, మల్డర్, జాన్‌సేన్, మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments