Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ : బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (13:41 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తొలి టెస్ట్ మ్యాచ్ సెంచూరియన్ పార్క్ మైదానంలో ప్రారంభమైంది. మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ తమ తుది జట్ల వివరాలను ప్రకటించాయి. భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నవారిలో కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీ జస్ప్రీస్ బుమ్రా, సిరాజ్‌లు ఉన్నారు. 
 
అలాగే, సౌతాఫ్రికా జట్టులో ఎల్గర్, మార్కరామ్, పీటర్‌సేన్, డుస్సెన్, టెంబా బవుమా, క్వింటాన్ డీ కాక్, మల్డర్, జాన్‌సేన్, మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments