Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్ - రికార్డ్ బ్రేకింగ్ ఛేజింగ్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (08:14 IST)
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. ఏడు వికెట్ల తేడాతో సఫారీలు గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సఫారీలు మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించారు. ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లు బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఫలితంగా టీమిండియా ఓటమిని చవిచూసింది. 
 
సఫారీ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు, డస్సెన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యధిక టీ20 లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

తర్వాతి కథనం
Show comments