తొలి టీ20లో చిత్తుగా ఓడిన భారత్ - రికార్డ్ బ్రేకింగ్ ఛేజింగ్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (08:14 IST)
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. ఏడు వికెట్ల తేడాతో సఫారీలు గెలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సఫారీలు మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించారు. ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లు బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఫలితంగా టీమిండియా ఓటమిని చవిచూసింది. 
 
సఫారీ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు, డస్సెన్ 46 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అత్యధిక టీ20 లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

Telangana: తెలంగాణలో రీ-ఎంట్రీ ఇవ్వనున్న చంద్రబాబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

తర్వాతి కథనం
Show comments