Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : మ్యాచ్ వర్షార్పణం... ఫైనల్‌కు భారత్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (12:42 IST)
సిడ్నీ వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గురువారం ఆతిథ్య ఇంగ్లండ్, పర్యాటక భారత్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా వచ్చిన భారత మహిళల క్రికెట్ నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. గత టోర్నీలో భారత జట్టు ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారిపట్టిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 
 
ఇదిలావుంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెరుగైన రన్‌రేట్ సాధించడం వల్ల ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే.. ఆదివారం భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 

గ్రూపు ఏ లో ఉన్న భారత క్రికెట్ జట్టు తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, పటిష్టమైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. చివరగా ఇంగ్లండ్‌తో గురువారం మ్యాచ్ జరగాల్సివుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

తర్వాతి కథనం
Show comments