Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ : పాక్ బ్యాటింగ్.. ఇంగ్లండ్ ఫీల్డింగ్

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (13:58 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభమైంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియాలోని ఎంసీజీ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో ఆడిన జట్లనే బరిలోకి దించాయి. ఇదిలావుంటే, తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు చేస్తేగానీ విజేతగా నిలిచే అవకాశం లేదు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ, అందుకు విరుద్ధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments