Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్‌కు విజయం

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (16:04 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆ జట్టులో కోలిన్ అక్రిమె్ 27, స్కాట్ ఎడ్వర్డ్స్ 15 మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన పాకిస్థాన్ జట్టు 13.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ రిజ్వాన్ (49), జమాన్ (20), మసూద్ (12)లు రాణించారు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, మీకెరెన్ ఒక వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments