Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్‌కు విజయం

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (16:04 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆ జట్టులో కోలిన్ అక్రిమె్ 27, స్కాట్ ఎడ్వర్డ్స్ 15 మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన పాకిస్థాన్ జట్టు 13.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ రిజ్వాన్ (49), జమాన్ (20), మసూద్ (12)లు రాణించారు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, మీకెరెన్ ఒక వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayamma’s 69th Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments